వృద్ధాప్యంలో ఉన్న రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
PM Kisan Samman Nidhi Yojana | దేశానికి వెన్నెముక రైతు. అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొనసాగిస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందిస్తోంది. మరికొన్ని రోజుల్లో 8వ విడత నగదు రూ.2000 రైతుల ఖాతాకు జమ కానుంది.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.