Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్పై అనర్హత వేటు పడింది.
Ration Card Cancellation Rules: నకిలీ పద్ధతిలో రేషన్ కార్డు తీసుకుని.. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారికి అలర్ట్. ఈ కార్డులన్నీ రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలే స్వయంగా కార్డులను సరెండర్ చేయాలన కేంద్రం కోరుతోంది.
Corona Cases In India: దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు 1300 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతోంది. ఓమిక్రాన్కు సంబంధించి వెయ్యిపైగా కొత్త వేరియంట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు.
Coronavirus Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చాలా రోజుల తరువాత ఒకే రోజు వెయికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
Modi Htao Desh Bachao Posters at Delhi:దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పలు పోస్టర్లు ప్రచురించడం హాట్ టాపిక్ అవడమే కాక అనేక మంది అరెస్టులకు దారి తీసింది.
7th Pay Commission Latest Update: డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు రానుంది..? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Blast at Kanchipuram: కురువిమలై బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరిందని అంటున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Delhi NCR Earthquake Updates: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సిరియా, టర్కీ దేశాలను వణికించిన భూకంపం.. తాజాగా భారత్ను తాకింది. ఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎలా పెరిగిందో వివరిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
Update on 7th Pay Commission DA Hike: కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నాలుగు శాతం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 38 శాతం డీఏ అందుతుండగా.. నాలుగు శాతం పెంచితే 42 శాతానికి చేరుకుంటుంది.
Indian Army Cheetah Helicopter Crashes: అరుణాచల్ ప్రదేశ్లో మరో ఆర్మీ హెలికాఫ్టర్ కూప్పకూలిపోయింది. సెంగే నుంచి మిసామారి వైపు ఎగురుతుండగా.. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
EPFO Pension Latest News: ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. పెనన్షర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు దేశంలోని 200 నగరాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రూ.7,500 పెన్షన్ పెంచాలని కోరుతున్నారు.
Latest Update On Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్న్యూస్. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పెండింగ్లో ఉంచిన 18 నెలల కరువు భత్యం నిధులు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
OPS Latest Update: ఉద్యోగుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్పై కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరు అర్హులంటే..?
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఈసారి కూడా ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం ఉంది.
Influenza Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరికలు జారీ చేసింది.
DCW Chief Swati Maliwal Sexually Assaulted: తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపులను డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ బయటపెట్టారు. తన తండ్రి లైంగికంగా వేధించాడని.. భయంతో మంచం కింద దాక్కుకున్నానంటూ గుర్తు చేసుకున్నారు.
Manish Sisodia Arrested In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో మనీష్ సిసోడియాను మూడు రోజులుగా విచారస్తున్న ఈడీ.. గురువారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఇదే స్కామ్లో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.