PM Modi to commission INS Vikrant today : రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని చేరింది. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచింది.
Jandhan yojana: ఒక్కోసారి డబ్బులు అత్యవసరమౌతాయి. ఎక్కౌంట్లో డబ్బులుండవు. మరేం చేయాలి. అప్పు చేయకుండానే డబ్బులు వచ్చే మార్గాల్లేవా అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది. అదెలాగనుకుంటున్నారా
AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
Superstar Rajinikanth to become Governor in plan of BJP: రజనీకాంత్ త్వరలోనే గవర్నర్ గా నియమించుబడుతున్నారు అనే ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్ల నుంచి విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
KTR: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నిమంత్రించలేని ప్రధానిని మీరేమంటారు? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Congress MP Revanth Reddy writes Letter to PM Modi over Floods. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
Covid 19 Vaccination in India: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. నేటితో దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంది.
Nagababu Indirect counters: జూలై 4న భీమవరంలో జరిగిన సభ గురించి నాగబాబు పరోక్ష కౌంటర్లు వేశారు. తన అన్న చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు అంతా మహానటుల్లా నటించారని ఆయన కామెంట్ చేశారు.
PM MODI: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.