Brazil Protests: బ్రెజిల్లో నూతన అధ్యక్షుడి ఎంపిక అల్లర్లకు దారి తీసింది. మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బ్రెజిల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారు.
Ram Temple inauguration: రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హిందూవులకు శుభవార్త. అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడనేది వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
Siddheshwara Swamiji's Death News: సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.
Road Accident: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి జేఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
2000 Rupee Note Ban: మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేసింది. నిర్ణీత సమయం తరువాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి..కొత్తగా 500, 2000 నోట్లను ప్రవేశపెట్టింది.
PMKMY Eligibility, Benefits : ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్లో జమ చేస్తుంది.
Pawan Kalyan Meet Modi: ప్రధాని వైజాగ్ పర్యటనలో భాగంగా జనసేనాని నిన్న రాత్రి మోదీని కలిశారు. అంతేకాకుండా ఏపీలోని పలు అంశాలపై చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Ayodhya Deepotsav : శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయోధ్య వేదికగా దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi-vande bharat : దేశంలో చేపట్టి వందే భారత్ రైలు కార్యక్రమంలో భాగంగా నాలుగో రైలును దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఈ రైలును ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి అందౌరా వరకు ఈ ట్రైన్ నడుస్తుంది.
PM Modi inaugurates Gandhinagar-Mumbai Vande Bharat Express. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించారు.
Vande Bharat Express Train: ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి ముంబై వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించనుంది.
Pm Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫుమియా కిషిదాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
PM Narendra Modi: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణం పట్ల ప్రపంచ దేశాలన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అబే అంతిమ సంస్కారాలలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. షింజో అబేతో ఉన్న తన స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.