టాలీవుడ్లో సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) కు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే (Happy Birthday Mahesh Babu)ను పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (ChandraBabu Birthday wishes to Mahesh Babu) తెలిపారు.
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కు ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదు. ఆయనంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇటు సాధారణ ప్రేక్షకులతోపాటు.. లేడీస్ ఫాలోయింగ్ విషయంలో మహేష్కు ‘సరిలేరు నీకెవ్వరు’ అనాల్సిందే.
మహేష్ బాబు అప్కమింగ్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారీ పాట సినిమాతో ( Sarkar vaari paata) బిజీగా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరాశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) అందరికీ కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా మార్చ్ నుంచి అన్ని షూటింగ్ లు నిలిచిపోయాయి. థియేటర్లు మూసేశారు. అయినా సరే సూపర్ స్టార్ సూపర్ స్టారే కదా. లాక్ డౌన్ సమయంలో కూడా అతని సంపాదన ఏ మాత్రం ఆగలేదు. రెండుచేతులా సంపాదిస్తున్నాడు.
తనను రేప్ చేస్తానంటూ కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదరిస్తుంటే, చంపేస్తామని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారని తన ఫిర్యాదులో నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఏపీ నుంచే ఈ బెదిరింపులు వస్తున్నాయని మరో ట్వీట్లో తెలిపింది.
టాలీవుడ్లో పోకిరి సినిమా కాంబినేషన్ మరొక్కసారి కలిసి పనిచేయాలని గత 14 ఏళ్లుగా అభిమానులు కలలు కంటున్నారు. త్వరలోనే వీరి కల తీరనున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు ఏ అభ్యంతరం లేదు.
మహేశ్ బాబు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ( Good news to Mahesh babu fans ). టాలీవుడ్ సూపర్స్టార్ తర్వాతి సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్లో మహేశ్ బాబు చేయనున్న సినిమాకు సంబంధించిన టైటిల్పై అఫిషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది.
Mahesh Babu New Look | లాక్డౌన్ టైమ్ను అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీ సూపర్ స్టార్ మహేష్ బాబు. నిత్యం సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే మహేష్ బాబు గత రెండు నెలలుగా లాక్డౌన్లో ఉన్నారు.
టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. Warner Tik Tok over Mahesh Babu Dialogue
రేణు దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. తాను మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు తల్లిగా చేసేందుకు సిద్ధమేనంటోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, గీతగోవిందం దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలకు చెక్ పడింది. వీరి కాంబినేషన్లో త్వరలోనే సినిమా రానుంది.
ఎర్త్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ నెటిజెన్స్ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదైనా చెడు జరిగితే.. అందులోనూ మంచి వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలన్న చందంగా.. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాకపోవడంతో వాతావరణంలో చాలా చక్కటి మార్పు కనిపిస్తోంది. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం కనుమరుగయ్యాయి. అలా ఏరోజుకు ఆరోజు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా గుర్తు చేస్తూ..
తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో నటించాలని ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు (Mahesh Babu) లాంటి సూపర్ స్టార్తో సంచలనాల దర్శకుడు రాజమౌళి ( SS Rajamouli) సినిమా అనే ఊహే అభిమానులకు ఎంతో కిక్కునిస్తుంది కదా!! అవును, అయితే చాలా కాలంగా వీళ్లిద్దకి కాంబోలో అసలు సినిమా వస్తుందా రాదా అనే ఉత్కంఠే మహేష్ బాబు, రాజమౌళి అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. అయితే, ఎట్టకేలకు మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే అంశంపై స్వయంగా రాజమౌళినే ఓ క్లారిటీ ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.