Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక వ్యక్తి డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Jharkhand news: కుంభమేళకు వెళ్తు ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం దేశమంతట చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Maha kumbh mela: కుంభమేళలో కొంత మంది కేటుగాళ్లు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సీఎం యోగి రంగంలోకి దిగారు.
Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Chhaava Movie: నటి స్వరభాస్కర్ చావా సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.నటి కామెంట్స్ పై హిందు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి.
Maha Kumbh: మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగుస్తుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలచరించారు.
Prayag raj kumbh mela: కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పబ్లిక్ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ప్రయాగ్ రాజ్ కు కొంత మంది భక్తులు బోట్ మీద రావడం వార్తలలో నిలిచింది.
Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
new delhi railway station: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Akhilesh Yadav on Maha kumbh: మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళ పుణ్యస్నానాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
Maghi purnima shahi snan: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు మాఘీ పౌర్ణమి వేళ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
Kumbh mela Trains: కుంభమేళకు వెళ్లే ట్రైన్ లన్ని యధా విధిగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలని పుకార్లను వైరల్ చేస్తున్నారని, వీటిని నమ్మోద్దన్నారు.
Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.
World biggest traffic jam: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లే మార్గంలో ఎక్కడ చూసిన వాహానాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భక్తులు రోడ్లపైన వంటలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
Droupadi murmur in kumbh mela: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళ చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనిపై భక్తులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.