Gautam Gambhir gets death threats: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులకు (Police) సమాచారం అందించాడు గంభీర్ (Gambhir).
దేశ రాజధానిలో నడి రోడ్డుపై ఒక మహిళ వీరంగం సృష్టించింది.. సోషల్ మీడియాలో షేర్ చేసిన 2 నిమిషాల్లోనే వీడియో తెగ వైరల్ అవ్వటంతో.. కేసు ఫైల్ చేసిన పోలీసులు యువతిని వెతికే పనిలో పడ్డారు.
KCR dharna in Delhi : వరి ధాన్యం కొనుగోలుపై ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Post Dengue-Mucormycosis: డెంగ్యూ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ బ్లాక్ ఫంగస్ బారినపడి కంటి చూపును కోల్పోయాడు. డెంగ్యూ బారినపడి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకడం అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు.
కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రజల పరిస్థితి అతలాకుతలమవుతోంది. ఆకాశం పూర్తిగా పొగమంచు కప్పబడి ఉన్నందువలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కొన్ని చర్యలు తీసుకున్నారు.
Protesting Punjab farmer ends life : నిరసనకారుల్లోని ఓ రైతు (farmer) ఉరి వేసుకున్నారు. మృతుడు పంజాబ్లోని అమ్రోహ్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (Gurpreet Singh) అని పోలీసులు పేర్కొన్నారు.
Uphaar theatre tragedy: ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్లకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు (Delhi court) ఏడేళ్ల జైలు శిక్షతో పాటు చెరో రూ.2.25 కోట్లు జరిమానా విధించింది. 1997 నాటి ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసులో వీరిద్దరు (Ansal brothers) సాక్ష్యాలను తారుమారు చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.
హర్యానా నుండి పారిశ్రామిక వ్యర్థాలు వెలువడటం వల్ల యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా ఉండటంతో నగరం ప్రమాదపు అంచుల్లోకి చేరినట్లయింది.
Centre rushes high-level teams :ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది.
Delhi: Air quality slips to 'very poor' category ahead of Diwali: దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ వెల్లడించింది.
Delhi Dengue crisis: హాస్పిటల్స్లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.
Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు.
Delhi Under Terror Attack: దేశ రాజధాని ఢిల్లీకు మరోసారి ఉగ్రముప్పు హెచ్చరిక జారీ అయింది. దసరా, దీపావళి పురస్కరించుని ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
Delhi Terror Attack: దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నాయనే వార్త ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై ఈ ఉగ్రదాడులు జరగవచ్చని సమాచారం అందుతోంది.
అతడొక ప్రజా నాయకుడు.. ప్రజల చేత ఎంపిక చేయబడ్డ ఎమ్మెల్యే! కానీ రైలులో బట్టలు విప్పేసి అండర్వేర్తో తిరుగుతూ.. తోటి ప్రయాణికులతో గొడవ..? ఎమ్మెల్యే తీరుకు మండిపడుతున్న నెటిజన్లు!
ఢిల్లీ అసెంబ్లీ నుండి ఎర్రకోటకు మధ్య ఉన్న ఒక రహస్య సొరంగాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గం నిర్మించినట్లు మరియు స్వాతంత్ర ఉద్యమకారులను అణచివేసేందుకు ఈ మార్గం వినియోగించారని స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు.
Petrol Price In Hyderabad 15th July, 2021: ఓవైపు నిత్యావసరాల ధరలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు సైతం మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ఇదివరకే సెంచరీ మార్కును చేరుకోగా కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ సెంచరీతో పరుగులు పెడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.