DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
Free Vandebharat Journey: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరో అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై వందేభారత్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Pension Updates: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. పెన్షన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. 65 ఏళ్లకు అదనపు పెన్షన్ విషయం మారనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల చెల్లింపు, కొత్త వేతన సంఘం స్థానంలో కొత్త విధానం ఇలా మూడు అంశాల్లో శుభవార్త అందనుంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా లాభపడనున్నారు.
8th Pay Commission Big Updates: ప్రస్తుతం అంతా 8వ వేతన సంఘం గురించే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకొస్తుందా లేక ప్రత్యామ్నాయం విధానం కోసం ఆలోచిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
Sabarimala: 40 రోజుల అకుంఠిత అయ్యప్ప మండల దీక్ష తర్వాత మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఒక్కసారిగా అయ్యప్పలు పోటెత్తడంతో క్యూ లైన్లు కిలో మీటర్ల మేర ఉంది.
8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
Central Government Pension Hike Updates: కొత్త ఏడాదిలో పెన్షనర్లకు కేంద్రం నుంచి రానుంది. పెన్షనర్ల వయసును బట్టి పింఛన్ పెంచాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సిఫారసు చేసింది. 65 ఏళ్ల వయసులో 5 శాతం, 70 ఏళ్లలో 10 శాతం, 75 ఏళ్లలో 15 శాతం, 80 ఏళ్ల వయసులో 20 శాతం చొప్పున పింఛను పెంచాలని సూచించింది. కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ రానుంది.
DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
Public Exams: ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కావడంతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్ధులకు ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడా టెన్షన్ 5, 8 తరగతులకు కూడా కొనసాగనుంది. ప్రస్తుతానికున్న నో డిటెన్షన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
Train Tickets Subsidy in Telugu: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్. ఇండియన్ రైల్వేస్ మళ్లీ రాయితీలు అందించనుందని తెలుస్తోంది. రైల్వే టికెట్లపై 50 శాతం సబ్సిడీ ప్రకటించనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన బిగ్ అప్డేట్ ఇది. ఓ రకంగా షాక్ కల్గించే పరిణామం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై అత్యంత ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలుంటాయా...ఆ వివరాలు మీ కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
New Pan 2.0: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డులో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పుడిక అందరికీ కొత్త పాన్ కార్డు అందనుంది. పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.