PPF New Rules: పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. నవంబర్ 9 నుంచి పీఎఫ్ ఎక్కౌంట్కు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
5 Day Week: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ అందనుంది. అటు జీతం, ఇటు సెలవులు రెండూ పెరగనున్నాయి. త్వరలోనే ఈ మార్పు అమల్లోకి రానుంది. పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం..
Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి రచ్చ రేగింది. కొలీజియం సిఫార్సుల విషయంలోనే మళ్లీ వివాదం రాజుకుంటోంది. కేంద్ర విధానాన్ని తప్పుబట్టింది.
PPF Account: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. భవిష్యత్ సెక్యూరిటీకి అద్భుతమైన రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ముఖ్యంగా ఉద్యోగుల కోసం ఉద్దేశించిన బెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం..
LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపధ్యంలో సిలెండర్ ధరలు తగ్గనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సిలెండర్లను తక్కువ ధరకే అందించనున్నట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి.
Supreme Court: సుప్రీంకోర్టులో మురో ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు అధికారికంగా ఆమోదముద్ర పడటంతో ముగ్గురి నియామకం అధికారికమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rushikonda Works: విశాఖపట్నం రుషికొండ నిర్మాణాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుషికొండ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అసలేం జరిగింది, ఆ ఆదేశాలేంటి..
Regional Passport Office: ఏపీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది. ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Onion Price Hike: మొన్న టొమాటో. ఇప్పుడు ఉల్లి ఆకాశాన్నంటుతున్న ధరలతో కన్నీరు తెప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి నడ్డి విరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Supreme Court: దేశంలో స్వలింగ సంపర్క వివాహాల అంశంపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. గత కొద్దికాలంగా ఉత్కంఠ కల్గిస్తున్న ఈ అంశానికి సుప్రీంకోర్టు ఇవాళ తెరదించింది. సుప్రీంకోర్టు తీర్పు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Gas Cylinder Price: గ్యాస్ సిలెండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. ఇటీవల ధర తగ్గించి ఉపశమనం కల్గించిన కేంద్రం మళ్లీ పెంచేసింది. అక్టోబర్ 1 అంటే ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలెండర్ ధర భారీగా పెరిగింది.
Sim Card New Rules: డిజిటల్ ఇండియాతో పాటే సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. జనాన్ని మోసం చేసినా, సిమ్ కార్డ్ మోసమైనా సరే డిజిటలైజేషన్ యుగంలో అంతా సులభమైపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..
Jamili Elections: దేశంలో ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా జమిలి ఎన్నికలే విన్పిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అసలేం జరుగుతోంది, కేంద్రం ఏమంటోంది.
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పెరిగిన డీఏ కోసం ఇక ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం లేదు. జూలై 2023 డీఏ ఎంతనేది త్వరలోనే వెల్లడి కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Toll Sytem: టోల్ వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానం తీసుకొస్తోంది. ఇకపై ఫాస్టాగ్ అవసరం ఉండదు. త్వరలో టోల్ విధానంలో కొత్త మార్పులు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Independence Day 2023 Guests: ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్ర్యం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Toll Plaza: టోల్ప్లాజా. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు చెల్లించాల్సిన రుసుము. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్. ఫాస్ట్టాగ్ విధానంతో ఆ సమస్యకు చాలా వరకూ చెక్ పడినా ఇంకా పూర్తిగా తొలగని పరిస్థితి.
Polavaram project: పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూ స్ అందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరితో కేంద్ర ప్రభుత్వం వైఖరి మారుతోంది. ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.