AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Lok Sabhas Polls 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. వివిధ భౌగోళిక, స్థానిక పరిస్థితుల అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తొలి లోక్ సభకు జరిగిన ఎన్నికలు 68 విడతల్లో జరిగిన విషయం తెలుసా.. ?
Dharmapuri Arvind Predicts Revanth Will Go Prison In July: ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని ప్రకటన చేశారు.
Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Glass Symbol: రిజర్వేషన్ల రద్దు అంశంపై ఫేక్ వీడియో వివాదం రేవంత్ రెడ్డిని ప్రమాదంలోకి నెట్టింది. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వివాదం రేవంత్ రెడ్డి చుట్టూ ముట్టడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.
Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలలో ఈసారి తెలంగాణ నుంచి మెజారీటీ కేంద్రమంత్రులు ఉంటారని తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ నుంచి బరిలో నిలబడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Janasena Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీలకు గాజు గ్లాసు కొంప ముంచేట్టు కన్పిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తిగా ముగియడంతో వివిధ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధులకు ఆందోళన కల్గిస్తోంది.
Dharmapuri arvind: మాజీ సీఎం అధికారంలో ఉన్నప్పుడు కొద్దొ గొప్పు బీజేపీని కంట్రోల్ చేశాడంటూ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తొందరలోనే బీజేపీలోకి చేరిపోతారంటూ ఆయన జోస్యం చెప్పారు.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Secunderabad Lok Sabha: మన దగ్గర కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం అనేది సెంటిమెంట్గా కొనసాగుతూ వస్తోంది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో గత కొన్ని లోక్ సభ ఎన్నికల్లో అదే ప్రూవ్ అవుతూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే.. ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో రావడం గ్యారంటీ అనే నినాదం నడుస్తోంది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Will End Muslim Reservations Says Amit Shah: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం చేశారని ఆరోపించారు. బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని కోరారు.
PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Lok Sabha Polls 2024 Second Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నిన్నటితో (24-4-2024) తెర పడింది. రేపు కేరళలోని 20 సీట్లు.. కర్ణాటకలోని 14 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Anaparthy Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ఏర్పడినా సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో పరస్పర అంగీకారంలో పార్టీలు మారుతున్నారు. టికెట్ చేజిక్కించుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.