ఎట్టకేలకు ట్విట్టర్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సొంతమైంది. 4 వేల 400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ఒప్పందం పూర్తి అయిత తరువాత కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగులను కంపెనీ నుంచి సాగనంపారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఎట్టకేలకు ట్విట్టర్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సొంతమైంది. 4 వేల 400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ఒప్పందం పూర్తి అయిత తరువాత కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగులను కంపెనీ నుంచి సాగనంపారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.