Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వరంగల్ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈక్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్పూర్ చింతన్ శివిర్లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Rahul Gandhi Night Club Video: రాహుల్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ వచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంతలోనే బయటికి వచ్చిన రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోందని తెలుస్తోంది.
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో కాక రేపుతోంది. రాహుల్ వరంగల్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ నేతలు.. ఉస్మానియా యూనివర్శిటీ సభపైనా ఫోకస్ చేశారు. రాహుల్ గాంధీ సభకు ఓయూ వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
Rahul Telangana Tour: రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ సభ విజయవంతం కోసం పీసీసీ చీఫ్ జిల్లాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు
వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నీ మెడ మీద ఏకే 47 పెడితే ఫామ్ హౌజ్ రాసిస్తావా.. సీఎం కుర్చీ ఇస్తావా? అంటూ సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. దీంతో టీపీసీసీ పై రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిందని ప్రచారం జరుగుతుంది.
Telangana obc cell president Nuthi Srikanth: హైదరాబాద్: నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈనెల 8న కొప్పుల రాజు, అజిత్ సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలోని అంశాలను కార్యవర్గ సభ్యులకు వివరించారు.
Revanth Reddy Comments On KCR: తెలంగాణలో తమ రాజ్యం కూడా వస్తుందని.. ఆ రోజు మాత్రం మీ చుక్కలే అంటూ సీఎం కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Arrest: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేయనున్నారని సమాచారం మేరకు రేవంత్ ను గృహనిర్బంధం చేశామని పోలీసులు తెలిపారు.
Fake Social Media Account: సైబర్ నేరగాళ్ల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా ఎమ్మెల్యే పేరు మీదే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. అమ్మాయిల ఫోటోలు షేర్ చేశారు.
KTR Sensational Allegations : రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారన్నారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలు తిప్పి కొడతారని కేటీఆర్ చెప్పారు.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత (secretariat demolition) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేడు బాధాకరమైన రోజు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఎన్నికల సంఘంపై, మంత్రులపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.