PM Modi Europe Visit: యూరప్ పర్యటనలో భాగంగా బుధవారం డెన్మార్క్లో రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఐస్లాండ్, ఫిన్ లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులను కలిశాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ నలుగురు ప్రధానమంత్రులు మహిళలు కావడం విశేషం.
The World Economic Forum will be held in Davos, Switzerland next month. Heads of government from around the world, many business giants are coming. From India, Prime Minister Narendra Modi, several Union Ministers and Chief Ministers of various states will be present. Annual Meetings of the World Economic Forum May 22-26
Hanuman Jayanti 2022: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ..గుజరాత్లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
How To Check PM Kisan 10th Installment Status Online : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద పదో విడత నగదు రైతుల ఖాతాల్లోకి జమ. నగదు జమ స్టేటస్ను ఇలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
PM Modi security breach FIR Registered Against 150 People : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం విషయంలో 150 మందిపై కేసులు నమోదు. భద్రతా వైఫల్యం వ్యవహారంపై కేంద్రానికి నివేదిక పంపించిన పంజాబ్ సర్కార్.
PM Modi: ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
PM Modi Kedarnath Visit: ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Modi speaks: దేశంలో కరోనా ఉధృతి తారాస్థాయికి చేరుకుంది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ నలుగురు ఎవరు..
Covid vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానితో పాటు మంత్రులు సైతం వ్యాక్సిన్ తీసుకోనున్నారని సమాచారం.
దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్ప్రెస్ లైన్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటించనున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా వైరస్ నియంత్రణలో భారత ప్రయత్నాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ తయారీలో భారతదేశ చిత్తశుద్ధిని కొనియాడుతూ మోదీకు ధన్యవాదాలు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ ప్రక్రియ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏకంగా లక్షా 70 వేల కోట్లను అక్రమార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశామన్నారు.
దేశంలో త్వరలో అమ్మాయిల కనీస వివాహ వయస్సులో మార్పు రాబోతోంది. కమిటీ నివేదికల అనంతరం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఇండియన్ కరెన్సీలో మరో వంద రూపాయల నాణెం వచ్చిం చేరింది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా గౌరవార్దం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.
నిన్న నూతన విద్యావిధానం ( New Education system )..ఇప్పుడిక ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు. తొలిదశలో భాగంగా ఐఐటీ ( IIT ), ఐఐఎం (IIM ) లలో ఆన్ లైన్ విద్యావిధానం. యూజీసీ, ఏఐసీటీఈ లతో ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. అదే జరిగితే ఇక ఇంట్లోంచే ఉన్నత చదువులు సైతం…
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.