తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసమ్మతి నాయకులు పార్టీలను వీడి మరో పార్టీలో చేరుతున్నారు. బీజేపీని వీడి సొంత గూటికి చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు పరస్పరం విమర్శలు.. ఛాలెంజ్ లు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వివరాలు..
TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే! రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నట్లు.. దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వలేదు.. కానీ మేము చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
BRS Vikarabad Meeting: ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఊదరగొట్టే ఉపన్యాసాలతో ప్రజలు ఆగం కావద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎవరితో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించి.. ఓటు వేయాలని కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివుద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రోజు కేటీఆర్ చేతుల మీదుగా IT హబ్ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు,
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా ప్రతివిమర్శలు చేస్తూ.. కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కర్ణాటక ప్రభుత్వం పై చేసిన ట్వీట్ కు సమాధానంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసాడు. ఆ వివరాలు..
Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Minister Harish Rao About Progress in Telangana Healh Department: 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని.. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.. వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్ చేసారు. మహిళా రిజర్వేషన్ లో భాగంగా నా సీటు పోయిన పెద్దగా ఆలోచించను.. చిన్న జీవితాలు, నా పాత్రను పోషించాను అను వ్యాఖ్యానించారు.
Revanth Reddy Counter to KTR: అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
JNNURM and Vambay Scheme Houses: జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల కింద నిర్మించిన ఇళ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించేందకు అంగీకారం తెలిపారు మంత్రి కేటీఆర్.
Palamuru-Rangareddy Project Inauguration Ceremony: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోనుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని అన్నారు. లక్షన్న మంది రైతులను ప్రారంభోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కవితకు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది క్యాలిక్యులేటర్తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
CM KCR's Sisters Ties Rakhi: రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.