Team India Squad For ODI Series Against England : ఇంగ్లాండ్తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది.
Team India Captain Virat Kohli Supports KL Rahul After Duck Outs: వరుస మ్యాచ్లలో డకౌట్ అయిన అయిదవ భారత క్రికెటర్గా నిలిచాడు రాహుల్. మరోవైపు ఓవరాల్గా చూసుకుంటే 0, 1, 0, 0 మ్యాచ్ స్కోర్లతో రాహుల్ ఫామ్ కోల్పోతున్నాడు.
Virat Kohli DucK Out: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ డకౌట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
India vs England 1st T20 Updates | సిరీస్లో రాణించిన ఆటగాళ్లను టీ20 ప్రపంచ కప్నకు ఎంపిక చేయనున్నారు. మార్చి 12న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players | ఒకవేళ మ్యాచ్లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.
England Pacer Jofra Archer | టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చారు. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోలేదు. రిజర్వ్ బెంచ్తో పటిష్టంగా కనిపిస్తోంది భారత్.
India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Virat Kohli Equals MS Dhonis Test Record | అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ సంయుక్తంగా ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.
Ind vs Eng 4th Test Live Score Updates: టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. అయినా ఎట్టకేలకు పర్యాటక ఇంగ్లీష్ జట్టు స్కోరు 100 దాటింది. 114 బంతుల్లో టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీని బెన్ స్టోక్స్ సాధించాడు.
Jasprit Bumrah To Miss Entire ODI Series Against England: ఇదివరకే ఇంగ్లాండ్తో జరగాల్సిన 5 టీ20ల సిరీస్కు ఇదివరకే బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తాజాగా వన్డే సిరీస్కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించినట్లు సమాచారం.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
India vs England 3rd Test Highlights: స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోమ్లీ టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
India vs England 3rd Test Live Score Updates: నరేంద్ర మోదీలో ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అత్యల్ప స్కోర్ల పరంపంర కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
India vs England 3rd Test Live Score Updates: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కచ్చితంగా ఈ టెస్టు మ్యాచ్ను నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకుని, 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది.
Surya Kumar Yadav And Ishan Kishan Selected For Team India: డోమెస్టిక్ సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, ఇషాన్ కిషన్లు ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యారు.
India vs England 2nd Test Live Updates: ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
Ravichandran Ashwin Unique Records: అటు బంతితో రాణించి అశ్విన్, ఆపై బ్యాటుతోనూ అద్భుతం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో రాణించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో అద్భుత శతకం సాధించాడు.
తొలి టెస్టులో తేలిపోయిన టీమిండియా బౌలర్లు రెండో టెస్టులో సత్తా చాటారు. తొలి టెస్టులో పరుగుల వరద పారించిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్ను రెండో టెస్టులో 150 పరుగుల కూడా చేయకుండా ఆలౌట్ చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/43) 5 వికెట్ల ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
Ind vs Eng 2nd Test Latest Update: పర్యాటక ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై టెస్టు సిరీస్ నెగ్గేందుకు పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో నెగ్గినా, రెండో టెస్టు కోసం నాలుగు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.