ఇటీవల ఏ వేదికపై నుంచి అయితే పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారో... అదే వేదికపై నుంచి త్వరలోనే మహేష్ బాబు తన అభిమానుల ముందు ప్రసంగించనున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి స్వయంగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని అధిగమించింది.
పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా... దానికి శిస్తు కట్టాల్సిందే.
బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి అల్లుళ్లు ఇక సంబరాలు చేసుకోనున్నారు. వచ్చే నెల సంక్రాంతి పండగ వస్తున్న క్రమంలో ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పందెంకోళ్ళకు బాగా గిరాకీ పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.