ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.
Rajnikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఖరారైంది. త్వరలో పార్టీను ప్రకటించనున్న రజనీకాంత్..ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోసారి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
వయోలిన్ విధ్వాంసుడు, పద్మ అవార్డు గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) కన్నుమూశారు. సోమవారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. టీఎన్ కృష్ణన్ ( TN Krishnan) 1926 అక్టోబర్ 6వ తేదీన కేరళలో జన్మించారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
బతికుండగానే విగ్రహాలు పెట్టించుకున్న సంఘటనలు చూశాం. బతికుండగానే సమాధి ఎలా ఉండాలో కట్టించుకుని చూసేవారిని చూశాం. కానీ మరణానంతరమిచ్చే సంస్మరణ ప్రకటనను స్వయంగా రాసుకున్న ఆ వ్యక్తిని చూశారా..ఇండియాలోనే జరిగింది. ఇప్పుడు వైరల్ అవుతోంది.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) ఇక లేరనే దుర్వార్త అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. బాలు పాడిన ఎన్నో వేల పాటలను తలుచుకుంటూ.. ఆయన అభిమానులందరూ మౌనంగా రోదిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిశాలకు ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రపంచమంతా కరోనావైరస్ (, Coronavirus) వినాశనం సృష్టిస్తోంది. ఆరు నెలల నుంచి కోవిడ్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కరోనా భయంతో పక్కవారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఎందుకంటే.. కరోనా ఎవరికీ ఉందో ఎవరికీ లేదో మనకెవరికీ తెలియదు. ఈ క్రమంలో వ్యాపారలావాదేవీల పరిస్థితి మరి దారుణంగా మారింది.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
సురక్షితంగా లేని ప్రాంతాల్లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ ( Ammonium nitrate ) నిల్వలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో బీరూట్ ( Beirut ) ఉదంతంతో తెలిసింది. ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాచెన్నైలో అలా జరగవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి కస్టమ్స్ శాఖ ఏమంటోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
Liquor bottles in actress Ramyakrishna`s car | హైదరాబాద్: సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడటం అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మహాబలిపురం నుంచి చెన్నైకి వస్తున్న వాహనాలను తమిళనాడు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ముతుకడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అటుగా వచ్చిన TN07 CQ 0099 నెంబర్ గల టయోటా ఇన్నోవా కారు కంటపడింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు
లాక్డౌన్ నిబంధనలతో కొన్ని రంగాల వారికి ఏ ఉపాధి దొరకక నరకయాతన అనుభవిస్తున్నారు. షూటింగ్స్ ఆగిపోవడంతో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
కరోనా దెబ్బకు మార్కెట్ అంతా కుదేలయిపోయింది. చిన్న తరహా షాపింగ్ సముదాయాల నుండి మల్టిఫ్లెక్స్ ల వరకు మూతపడిపోయాయి. లాక్ డౌన్ నాల్గో దశ వరకు కఠినంగా అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ 5.0లో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.