Godavari Flood: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చింది. కన్నేపల్లి పంప హౌజ్ ను వరద ముంచెత్తింది. దీంతో కాళేశ్వరం బాహుబలి మోటర్లు జలమలమయ్యాయి. కన్నెపల్లి పంపు హౌస్లోకి భారీగా వరద చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. పంప్ మోటార్లపైన 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది.
Draupadi Murmu to visit Hyderabad and Meets Telangana BJP Leaders. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం సాయత్రం హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులతో సమావేశం కాబోతున్నారు.
ETELA RAJENDER: ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలపై ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలనాధులు
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Telangana Elections: తెలంగాణ రాజకీయాలన్ని ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు
Kcr vs Bandi Sanjay: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్.. తన జాతీయ పార్టీపై క్లారిటీ ఇస్తూనే బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే విపక్షాలు దూకుడు పెంచాయి. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు.
KCR VS ETELA RAJENDER:తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది.
Modi cabinet: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఇంతకాలం కేబినెట్ మంత్రులుగా పని చేసిన ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆర్ సీపీ సింగ్ లు ఇటీవలే పదవులకు రాజీనామా చేసారు.
Reverse Akarsh: ఆపరేషన్ ఆకర్ష్.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి ఈ పదం చాలా ఫేమస్గత ఎనిమిదేళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్సైంది. కేసీఆర్ కు రివర్స్ ఆపరేషన్ మొదలైంది.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
UP CM Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
Cook Yadamma: తెలంగాణ వంటకాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రుచి చూపించటానిరి కరీంనగర్ జిల్లాకు చెందిన వంట మనిషి యాదమ్మను తీసుకువచ్చారు బండి సంజయ్. అయితే ప్రధాని మోడీకి వంట కోసం వచ్చిన యాదమ్మకు బీజేపీ సమావేశాల దగ్గర అవమానం జరిగిందనే ప్రచారం జరిగింది.
BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్.సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.