ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక ఎన్నికలకు..కేంద్రానికి సంబంధమేంటి..
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Eluru mystery Disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు వింత వ్యాధి ఘటన మిస్టరీ వీడింది. పూర్తి స్థాయి నివేదిక అందింది. దీర్ఘకాలిక అధ్యయనం అవసరమని నివేదిక తేల్చింది.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
ఏపీ మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైెఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో మూడు రాజధానుల అంశమే నడిచిందని సమాచారం.
ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 25 నుంచి భారీ కార్యక్రమానికి అంకురార్పణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య 5 వందలకు పడిపోయింది. మరోవైపు పరీక్షల సామర్ధ్యం పెరుగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం పర్యటించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధి ఇంకా కొలిక్కి రాలేదు. కచ్చితమైన కారణం, పరిష్కారం ఏంటనేది ఇంకా తెలియలేదు. నిపుణులు సూచిస్తున్న ఏ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని..మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Eluru Mystery Disease: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాగునీటి విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక వచ్చింది. ఏలూరు వింతవ్యాధికి కారణం నగరంలోని తాగునీరేనని ప్రాధమికంగా తేలిన నేపధ్యంలో నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.
AP: రాష్ట్ర వ్యాప్తంగా కలవరం కల్గించిన ఏలూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏలూరులో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యమే వ్యాధులకు కారణమని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా. రాష్ట్ర ప్రజలకు మరో సరికొత్త పథకం ఆ రోజు ప్రారంభం కాబోతుంది. సర్వే పూర్తయితే మీకూ ఆ పథకం వర్తిస్తుంది మరి..
Eluru mystery Disease: ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న ఏలూరు వింత వ్యాధి కారణాలపై అణ్వేషణ కొనసాగుతోంది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు రంగంలో దిగి పరిశీలన చేస్తున్నారు. కారణమేంటనేది ప్రాధమికంగా నిర్ధారణైంది. అదేంటంటే..
Eluru mysterious disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గిస్తున్న ఏలూరు వింత వ్యాధి పరిశీలనకు డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. వింత వ్యాధి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు మరిన్ని బృందాలు రానున్నాయి.
Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధికి కారణాలు అంతుబట్టడం లేదు. మరోవైపు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్రం ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిస్తోంది. అసలీ వింత వ్యాధి లక్షణాలేంటనేది పరీశీలిద్దాం..
Eluru Incident: కలవరం కలిగిస్తున్న ఏలూరు విషజ్వర బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. హెలీకాప్టర్ ద్వారా ఏలూరు చేరుకున్న వైఎస్ జగన్...నేరుగా వింత జ్వర బాధితులు చికిత్స పొందుతున్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. బాధితుల పక్కనే కూర్చుని పరామర్శించారు.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అస్వస్థత ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంశాఖ వివరాల్ని అడిగి తెలుసుకుంది. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.