DA loss for state employees : దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..కేంద్రంలో ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు…డీఏని పెంచుతున్నాము అనే కబురు చెప్పి.. ఊరట కలిగించింది. కానీ గత మూడు సంవత్సరాలు.. రాష్ట్రాల వారీగా పనిచేసే ఉద్యోగులకు డీఏ పెంచకపోగా.. ఒక్కొక్క ఉద్యోగి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది
8th Pay Commission Updates: 7వ వేతన సంఘం ప్రాథమిక వేతనం నిర్ణయించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68కి పెంచాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేయగా.. నాడు ప్రభుత్వం తగ్గించి అమలుచేయగా.. 8వ వేతన సంఘం అమలులోకి రాగానే ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గత కమిషన్ ప్రతిపాదించిన పెంపు అమలు చేస్తుందని సమాచారం.
7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈరోజు అక్టోబర్ 9న కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో దీని గురించిన అప్డేట్ ఏమైనా వస్తుంది అని ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటన రేపు వెలువడనుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తర్వలోనే గుడ్ న్యూస్ రాబోతోంది. మరో 48 గంటల్లో 7వ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మోడీ సర్కార్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ నిర్ణయతీసుకోబోతోంది. ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి ఎడవ సంఘానికి సంబంధించిన జీతాల పెరుగుదలకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఇప్పుడు రెండవ విడత డీఏను 4 శాతం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు భారీ నజరానా ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులకు డీఏ ఈసారి 3 శాతం పెరగనుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుందా లేక జీరో నుంచి లెక్కిస్తారా అనేది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటన, 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందుతోంది. దీపావళికి ముందే పెరిగిన డీఏ, పెరిగిన జీతం అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో పెరగనున్న DA (Dearness Allowance) పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్లో కేంద్రం నుండి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సంవత్సరం, DA పెంపు అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది.
Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డీఏ పెంపు 4 శాతం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది.
8 Pay Commission And DA Hike: 8వ వేతన సంఘంపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇది కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన వస్తువు ధరలు నుంచి వారికి కాస్త ఉపశమనం లభించునుంది. అంతేకాకుండా కేంద్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు బెసిక్ సాలరీ దాదాపు రూ.26 వేలకుపై పరిగే ఛాన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది..
8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్ న్యూస్ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని తెలిపారు.
8Th Pay Commission Big Update: ఎనిమిదో వేతన సంఘం త్వరలోనే వస్తుందని కేంద్ర ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిదో వేతన సంఘంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకట చేయలేదు. మరోసారి 8Th Pay Commission తెరపైకు వచ్చింది. కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం 8వ వేతన సంఘం ఇప్పుడు ఏర్పాటు చేసినా.. దాని సిఫార్సులు 2026 జనవరి నుంచి అమలులోకి వస్తాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8Th Pay Commission Latest Update: భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని కబురు.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం నుంచి సంతోషంతో గంతులు వేసి న్యూస్ ను అందించబోతోంది. విపరీతమైన ఖర్చుల కారణంగా, ద్రవయోల్బణం పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస అవసరాలు కూడా తీరకుండా పోతున్నాయి. దీనిని దృష్టిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేలలో పలు సవరణలు చేయబోతోంది. దీంతో జీతాలు పెరగడమే కాకుండా, DA పెరిగే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం నుంచి తియ్యని శుభవార్తను పంచుకోబోతోంది. తరచుగా ఉద్యోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కార్ ఉద్యోగులకు సంబంధించిన పేస్కేల్లో సవరణ చేయబోతోంది.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ మారుతుంది. అదే జరిగితే పెన్షన్ ఎంత ఉంటుందనేది పరిశీలిద్దాం.
8th Pay Commission Updates in Telugu: ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సంఘం అనేది ఓ వరం లాంటిది. కొత్త వేతన సంఘం వచ్చిన ప్రతిసారీ జీతభత్యాలు, పెన్షన్లలో మార్పు ఉంటుంది. 5, 6, 7వ వేతన సంఘం అమలైనప్పుడు అదే జరిగింది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మరోసారి జీతం, పెన్షన్లలో పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.