Tirumala 2025 May Quota Tickets Release: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం లక్షల మంది భక్తులు కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2025 మే నెల కు సంబంధించిన రూ. 300 ఇతర ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్ ప్రారంభించనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనానికి నిత్యం వేలమంది క్యూ కాంప్లెక్స్లలో రద్దీగా నిండిపోయి ఉంటుంది. సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం టోకెన్లతో స్వామివారి దర్శనానికి ఎదురుచూస్తూ ఉంటారు.. దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికై వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం పడుతుంది. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదే..
Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.