TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
PM MODI TOUR: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిలో పర్యటించారు. హైదరాబాద్ , చెన్నైలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ప్రధాని మోడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు సంధించారు.
PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు.
Modi @ 8 Years: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 8 ఏళ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ప్రధాని మోదీకు 8 నెంబర్తో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అదేంటో చూద్దాం..
PM Modi Hyderabad Tour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే26 గురువారం హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని పర్యటనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్బీలో దాదాపు రెండు వేల మంది పోలీసులను మోహరించారు. వేడుకలో 930 మంది విద్యార్థులు పాల్గొననుండగా.. 2 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చర్చగా మారింది.
PM MODI HYD TOUR: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ఇచ్చింది పీఎంవో.
మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు ప్రధాని మోడీ. 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు
CM KCR not attending PM Modi's ISB event: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగే వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు.
Mamata Comments: కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. గతకొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఆమె తాజాగా బీజేపీ పార్టీ పెద్దలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 సుంకం తగ్గించింది.
Chandra babu: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం బాటలోనే తమ పరిధిలోని పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. కేంద్ర సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన వెంటనే.. కొన్ని రాష్ట్రాలు స్పందించాయి.
Election Survey: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బూస్ట్ లభించింది. ఓ ఎన్నికల సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీవైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు.
Rahul Gandhi: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కంటి తడుపు చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి.
Imran Khan: పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.