Pm Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై అప్డేట్ వచ్చింది. రైతులు 19వ విడుత పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిలో మూడు విడుతల్లో పీఎం కిసాన్ రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 కేంద్రం రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా అందజేస్తుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్ నిధులు విడుదల అయ్యాయి.
Pm Kisan Good News 19th Installement: ఫిబ్రవరి 1వ తేదీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించనుంది. ఇప్పటివరకు 18వ విడుదల పీఎం కిసాన్ యోజన నిధులు మంజూరు చేసిన కేంద్రం, 19వ విడుద పై భారీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులు పీఎం కిసాన్ ప్రకటన బడ్జెట్లో ఉండనుందని ఎదురు చూస్తున్నారు.
PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.