PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్ భగల్పూర్ వేదికగా విడుదల చేయనున్నారు. తద్వారా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రూ.2000 జమా అవుతాయి. అయితే, కొత్తగా పీఎం కిసాన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pm Kisan Yojana) ఈ నెల 24వ తేదీ బీహార్ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 19వ విడుత నిధులు విడుదల చేస్తారని ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ లబ్ది కొంతమంది రైతులు పొందలేరు. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM Kisan Beneficiary Must Avoid: పీఎం కిసాన్ నిధులు 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 రైతుల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 పొందుతారు. 2019 నుంచి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక చేయూత అందుకుంటున్నారు. అయితే, పీఎం కిసాన్ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే డబ్బులు ఆగిపోతాయి.
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వ పథకం.. ప్రతి ఏడాది రూ.6000 ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా అందజేస్తుంది. 19వ విడత పీఎం కిసాన్ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. మరి రైతుల ఖాతాల్లో ఏరోజు నిధులు జమ అవుతాయి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.