Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Maha kumbh mela 2025: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
Union Budget 2025 Telangana Allotments List Here: దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసలు తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఏమిటో తెలుసుకుందాం..
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
Parliament Budget Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.
Chiranjeevi Is In Congress Or BJP: కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఉండడం.. తెలంగాణలో కాంగ్రెస్తో సఖ్యత ఉండడంతో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎటు వైపు ఉన్నాడో అర్థం కావడం లేదు. అతడి రాజకీయ ప్రయాణం ఉత్కంర రేపుతోంది.
Govt Employees Jackpot Likely To Introduce Weekly Four Days: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి.. పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్గా మారింది.
Once Again Telangana Big Disappointed On Padma Awards: పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. పట్టుమని ఐదు మందికి కూడా పురస్కారాలు దక్కకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోసారి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
Tax Payers Top 5 Expectations On Union Budget 2025: కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతుండడంతో దేశవ్యాప్తంగా బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు బడ్జెట్పై ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో తమకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్పై ఉద్యోగులు ఆశించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.