Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివుద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రోజు కేటీఆర్ చేతుల మీదుగా IT హబ్ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు,
Nalgonda Lahari Reddy Murder Case: భార్యను హత్య చేసిన కేసులో నల్గొండ కాంగ్రెస్ నేత కుమారుడు వల్లభ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టులో హత్యగా తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
Nalgonda Lahari Reddy Murder Case: భార్యను హత్య చేసిన కేసులో నల్గొండ కాంగ్రెస్ నేత కుమారుడు వల్లభ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టులో హత్యగా తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
Gutta Sukhender Reddy : కాంగ్రెస్ పార్టీలో పదవులు లేని నిరుద్యోగులే ర్యాలీ చేసి నానా హంగామా చేస్తున్నారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలు కాంగ్రెస్కు కనబడటం లేదా? అని నిలదీశాడు.
Komatireddy Venkat Reddy: శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
Revanth Reddy Nalgonda Meeting: నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావు లాంటి నాయకులు గుర్తొస్తారు. బండెనక బండి కట్టి అని నైజాం సర్కారు దుర్మార్గాలను ప్రశ్నించిన బండి యాదగిరి ఈ జిల్లా బిడ్డే. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి ఈ నల్లగొండ బిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.
Nalgonda District: నల్లగొండ చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రయాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా వున్నారు అయితే లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి.
Nalgonda Road Accident: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్కి చెందిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి.
Nursing School Bus Accident in Nalgonda: నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
Minister KTR Review Meeting: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.
Munugodu politics heated up with the release of the election schedule. While the candidates of BJP and Congress parties have already been finalized, the ruling TRS is yet to finalize its candidate
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.