Skating with a woman wearing a saree .. A video that mirrors the beauty of Kerala .. If you watch it, you should pay! | A woman doing skateboard wearing a saree on kerala road goes viral
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరో రెండు మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో రాజధాని వాసులు ఉక్కపోతను అల్లాడిపోతున్నారు.
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 సుంకం తగ్గించింది.
Fuel Prices: దేశంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల్నించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా తగ్గించింది. ఆ తరువాత రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు కూడా అదే బాటపట్టాయి.
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
Tomato Flu Prevention: భారత్లో మరో అంతు చిక్కని వ్యాధి వెలుగులోకి వచ్చింది. టమాటో ఫ్లూ అనే వింత వ్యాధి దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొల్లం జిల్లాలో ప్రత్యేక్షమైంది. ఈ వ్యాధిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Shigella Bacteria: ఫుడ్ పాయిజన్ అనేది సర్వ సాధారణంగా జరిగేదే. షవర్మ తిన్న తరువాత ఓ అమ్మాయి మరణించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫుడ్ పాయిజన్కు కారణమైన షిగెల్లా ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి, ఎందుకొస్తుందో తెలుసుకుందాం..
Fighting in Zee Malayalam News Channel Studio Live Debate: కేరళలో సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే టీవీ స్టూడియో డిబేట్లోనే వాదనలు శృతిమించి ఇద్దరు ఘర్షణ పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.
The Silver Line railway project in Kerala is creating political turmoil. Bullets of words are exploding between the authorities and the opposition. During the TV studio debate, two arguments were recorded and scenes were recorded.
First time a Dalit in CPM Politburo: దశాబ్దాల పార్టీ చరిత్రలో.. పొలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తికీ స్థానం కల్పించలేదనే విమర్శను ఎట్టకేలకు సీపీఎం తొలగించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.