KCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.
Himanshu Rao First Vote In Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు
TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
KCR Public Meeting In Siddipet: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
BRS: సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ నేత ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
EC Banned KCR Election Campaign For 48 Hours In Poll Campaign: ఎన్నికల సమయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడం కలకలం రేపింది.
Ramakka Song: అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన రామక్క పాట ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కనిపించడం లేదు. రామక్క పాటకు విశేష ఆదరణ లభించినా ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకోవడంతో బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఆ పాటను వినియోగించడం లేదు. పాటతో అధికారం రాకపోవడంతో ఆ పాటను వదిలేసి ఇతర పాటలు గులాబీ పార్టీ వాడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.