EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త. త్వరలో మీ ఖాతాల్లోకి వడ్డీ జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో..త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది.
EPF Interest Amount 2020-21: 6 కోట్లకు పైగా ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాదాతారులు ఉన్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరం వడ్డీ నగదు త్వరలో ఖాతాలకు జమ కానుంది. 8.5శాతం వడ్డీ నగదు ఖాతాదారులకు చేరుతుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPFO Good news for PF subscribers: కరోనా మహమ్మారికి చికిత్స అందించడానికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ కష్టకాలంలో ఆర్థికంగా తోడ్పాడు అందించేందుకు ఈపీఎఫ్వో తన వంతు సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్19 అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోనే నగదు చేతికి అందించాలని నిర్ణయం తీసుకుని ఊరట కలిగించింది.
ప్రతినెల తరహాలో జూన్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొన్ని కొత్త పన్ను చెల్లింపులు భారంగా మారనున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు.
గతంలో రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి అంతా ఆందోళన ఉండేది కాదు. పాతతరం ఉద్యోగులకు తమకు అవసరమైన రిటైర్మెంట్ ఫండ్స్ చేతిలో ఉండేవి. కానీ ఆధునిక జీవనశైలితో పలు మార్పులొచ్చాయి. ప్రస్తుత తరం ఉద్యోగులు త్వరగా పనులు మానేసి రిటైర్మెంట్ కావాలని భావిస్తున్నారు. కనుక చిన్న వయసులోనే తమ రిటైర్మెంట్కు సంబంధించి, సేవింగ్స్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
EPF Benefits : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees Provident Fund) సేవల్ని అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు నిధిగా పనిచేస్తుంది. వడ్డీ ప్రయోజనాలు, పన్ను మినహాయింపు, డెత్ బెనిఫిట్స్ లాంటి పలు సేవలు ఈపీఎఫ్వో ద్వారా ఆ ఖాతాదారులకు అందుతున్నాయి.
EPFO Alert Of Covid-19: కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI)లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన రూల్ ప్రకారం.. సర్వీస్లో ఉన్న ఏ ఉద్యోగి అయినా కరోనా బారిన పడి చనిపోతే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ బెనిఫిట్ను ఇన్సూరెన్స్ నగదుగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
EPF Balance Available By Giving Missed Call To This Number: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో మరియు కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొందరు తమకు పన్ను మినహాయింపు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం నగదు భద్రపరుచుకుంటున్నారు.
How To Transfer EPF Balance : ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్లైన్ వేదికగా EPF నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది.
PF Balance: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈపీఎఫ్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది.
ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.
How To Activate UAN | ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదే సమయంలో కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవాలంటే మీకు కావాల్సినవి యూనివర్సల్ అకౌంట్ నెంబర్(Universal Account Number).
EPF Balance Check | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం కారణంగా బ్యాంకింగ్ నియమాలు, ఈపీఎఫ్ పెట్టుబడి పరంగా ఆదాయపు పన్ను నిబంధన మార్పులు, టీడీఎస్ / టీసీఎస్ మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరుగుతున్నందున కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
2021 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి. కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)లో ప్రైవేటు ఉద్యోగుల ఈపీఎఫ్ పాస్బుక్ బ్యాలెన్స్లో ప్రభావం చూపుతుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఈపీఎస్ ఖాతాలో నగదు విత్డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.
EPFO Latest News : భారత్ వ్యాప్తంగా గత ఏడాది మార్చి 25న లాక్డౌన్ విధించడం తెలిసిందే. 2019లో ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో 66,66,563 ఈపీఎఫ్ ఖాతాలు మూసివేసినట్లు పేర్కన్నారు. రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్వో 71.01 లక్షల ఈఫీఎఫ్ ఖాతాలు తొలగించడమే అందుకు సాక్ష్యంగా మారింది.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.