Wife And Husband Commits Suicide In Tirumala: పవిత్రమైన తిరుమల కొండపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భార్యాభర్తలు తిరుమలలోని తాము బస చేసిన అతిథి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలో బుధవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తమ సొంత కూతురైన ముక్కుపచ్చలారని 9 నెలల చిన్నారిని ( Baby girl murder ) హత్య చేసిన దంపతులు ఇద్దరు అనంతరం ఆత్మహత్య ( Couple suicide) చేసుకున్నారు.
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. తమ మధ్య అక్రమ సంబంధం విషయం ఇళ్లల్లో తెలిసిందని వివాహితులైన ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని గోర్స రైల్వే గేట్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడంలో విఫలమైన ఓ ప్రేమ జంట గోర్స రైల్వే గేటు సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డాకా ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే పలు రైళ్లు మృతదేహాలపై నుంచి వెళ్లడంతో శరీర అవయవాలు నుజ్జునుజ్జయి చెల్లాచెదురుగా పడిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.