Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.
Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు రేవంత్ ను ఏకంగా ధర్మం తెలిసిన వ్యక్తిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
BRS Vs Congress: తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య సవాల్ల యుద్దం ముదురుతోంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించిన తాజా సమాచారం ఎంతో ఇప్పుడు తెలుసుకోండి.
Rahul Gandhi: ప్రస్తుతం భారత దేశ రాజకీయాలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నరంటూ అమెరికన్ గడ్డ నుంచి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
MLA Defection Case: తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అదే స్ట్రాటజీ బీఆర్ ఎస్ పై ప్రకటించింది. తాజాగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పై తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు మరికాసేట్లో తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజ్వర్వ్ చేసింది. మరికొద్ది గంటల్లోనే తీర్పును వెలువరించనుంది.
TG Statue Bhoomi puja: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సచివాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు.
Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమాలోచనలు జరిపారు.
AIMIM: హైదరాబాద్ లో మరోసారి ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. గతంలో పలుమార్లు అమాయకులతో పాటు ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బజార్ ఘాట్ లో లోని ఓ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు గూండాల్లా అకారణంగా విరుచుకుపడ్డ ఘటన సంచలనం రేపుతోంది.
Telangana Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది. ముగ్గురు కీలక నేతలు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు ఇప్పుడు పార్టీ వీడడానికి సిద్దపడుతున్నారా.. ? బీజేపీకీ చెందిన ఒక కీలక నేతతో వీళ్లు సంప్రదింపులు జరుపుతున్నారా...ఇంతకీ ఎవరా ఆ ముగ్గరు ..?
SC Reservation: మాదిగల రిజర్వేషన్ కు దేశ అత్యున్నత న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్రాలు ఎలా ముందుకెళ్లనున్నాయి. రిజర్వేషన్ అమలు చేస్తే మాల సామాజికవర్గం ఏం చేయబోతుంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీలోనే వర్గీకరణ రచ్చ మొదలైంది.
Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..తిరిగి మళ్లీ కారులోనే షికారు చేయాలనే ఆలోచనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారా....ఆ ఎమ్మెల్యేలను పాత గూటికి చేరకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు. కాంగ్రెస్ లో ఇది ఎలాంటి చర్చకు దారితీసింది..
Telangana Politics: రాజకీయాల్లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక హవా కొనసాగించి ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలైంట్ గా ఉండి పోయారు. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది. తనలో ఉన్న పాత క్యారెక్టర్ ను మళ్లీ పరిచయం చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఎవరా లీడర్ ..? ఏంటా ఆయన పాత క్యారెక్టర్ ..
Telangana TDP: చంద్రబాబు హైదరాబాద్ గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఇక్కడ రాజకీయాల్లో కూడా మళ్లీ యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నారా అంటే ఔనన అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో తెలుగు దేశం ఎంట్రీ ఇస్తే.. ఏ పార్టీకి ఎగ్జిట్ కానుంది.
Bandla Krishna Mohan Reddy Rejoins BRS Party: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మూడు వారాల కిందట కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో ఆయన సమావేశమై గులాబీ పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.