Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. వివిధ సంస్థల సర్వేలు ఇప్పటికే రాజకీయంగా వేడి పుట్టిస్తుంటే..మిషన్ చాణక్య సర్వే ఆసక్తి కల్గిస్తోంది. మిషన్ చాణక్య సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి...
Election Survey 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ తీవ్రమైంది. ఈ నేపధ్యంలో తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదనే విషయంలో మరో సర్వే వెల్లడైంది.
Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
Congress First List: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా వామపక్షాలకు 4 సీట్లు కేటాయిస్తోంది పార్టీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Times Now ETG Survey: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరోసారి సర్వే నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు సర్వేలో వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kumbham Anil Kumar Reddy joins Congress party: కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం అనేది అత్యంత సహజం అని lతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లాల్సి రావడంపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Six Schemes: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త 6 పథకాల్ని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని బీజీపీ నాయకుడు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ కూడా ప్రజానాలను మోసం చేసిందని.. అధికారంలో ఉన్నపుడు విమోచన దినోత్సవం అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Revanth Reddy About 6 Guarantees in Telangana: రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
Revanth reddy Speech at SC, ST Decleration: తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
Congress-Ysrtp Merger: తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు లేదా విలీన ప్రక్రియకు తెరలేచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో వైఎస్సార్టీపీ గురించి చర్చ నడుస్తోంది.
YSRTP, Congress Merger News: తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ విలీనం ఇక తుది అంకానికి చేరుకున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చీ రావడంతోనే ఆమెని చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు ఇదే విషయమై ఆరా తీశారు.
Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.