All Set To PM Narendra Modi Vizag Visit: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖలో ముగ్గురు రోడ్ షో చేపట్టనున్నారు.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మండిపడ్డారు.
High court Verdict on KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మరికాసేట్లో ఫైనల్ తీర్పు వెలువడనుంది.
KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తర్వాత ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ వంతు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అనౌన్స్ చేశారు.
Game Changer: రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు.. సదరు అభిమానులకు నష్ట పరిహారం ప్రకటించారు.
Canada News: కెనడా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో..లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడో భావిస్తున్నట్లు ది గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఈ సంచలన కథనాన్ని వెలువరించింది.
KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనుంది. నేటి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా ? లేదా అనేది తెలంగాణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
PM Narendra Modi AP Visit Arrangements: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ రెండోసారి ఏపీకి రానుండగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేశ్ పర్యవేక్షణలో ప్రధాని పర్యటన జరగనుంది.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
Ram Charan Fans Dies After Game Changer Pre Release Event: గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు రామ్చరణ్ అభిమానులు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Narendra Modi Second Visit To AP On Jan 8th: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాతి ప్రధాని మోదీ రెండో సారి ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈనెల 8వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు ఎంపీ రమేశ్ ప్రకటించారు.
RTC Bus Enters Into Car Show Room After Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లగా.. కొన్ని కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
K Kavitha Hot Comments In BC Massive Dharna: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను చెప్పినవి వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.